వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jun 10 2016 6:27 PM | Updated on Nov 6 2018 7:56 PM

తహశీల్దార్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

తహశీల్దార్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ(22) ఎమ్మార్వో కార్యాలయంలో ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఈక్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, మూడేళ్ల కొడుకు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement