భార్య లేని జీవితాన్ని తట్టుకోలేక.. | man suicides of his wife death | Sakshi
Sakshi News home page

భార్య లేని జీవితాన్ని తట్టుకోలేక..

Sep 13 2015 2:37 PM | Updated on Aug 29 2018 8:38 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచరి తనను విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

రాయదుర్గం: ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచరి తనను విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కాశీపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాద్ (22) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్ భార్య శిరీష కడుపునొప్పి తాళలేక ఈ నెల 9న ఆత్మహత్య చేసుకుంది. వీరు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శిరీష మృతిని జీర్ణించుకోలేక ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement