ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల భరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది.
ఖమ్మం: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల భరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమల్ రాజు పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కమల్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.