
వైభవంగా కాత్యాయనీ వ్రతం
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం సంపత్నగర్లోని శ్రీశారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 500 మంది కన్యలతో సామూహిక కాత్యాయనీ వ్రతాన్ని నిర్వహించారు.
Oct 9 2016 10:46 PM | Updated on Sep 4 2017 4:48 PM
వైభవంగా కాత్యాయనీ వ్రతం
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం సంపత్నగర్లోని శ్రీశారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 500 మంది కన్యలతో సామూహిక కాత్యాయనీ వ్రతాన్ని నిర్వహించారు.