శ్రీశైలంలోని శ్రీప్రసన్న వరదరాజస్వామి కళ్యాణమండపంలో ధూర్జటి రసజ‘ సమాఖ్య శ్రీకాళహస్తి ఆ«ధ్వర్యంలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ప్రధాన కార్యదర్శి, చామన్పల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వైరాగ్యం ప్రభాకర్ను ఆహ్వానిస్తు సమాఖ్య కార్యదర్శి మురళీ లేఖ పంపించారు.
జాతీయ తెలుగుకవి సమ్మేళానికి ఆహ్వానం
Aug 25 2016 11:44 PM | Updated on Sep 4 2017 10:52 AM
కరీంనగర్ రూరల్: శ్రీశైలంలోని శ్రీప్రసన్న వరదరాజస్వామి కళ్యాణమండపంలో ధూర్జటి రసజ‘ సమాఖ్య శ్రీకాళహస్తి ఆ«ధ్వర్యంలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ప్రధాన కార్యదర్శి, చామన్పల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వైరాగ్యం ప్రభాకర్ను ఆహ్వానిస్తు సమాఖ్య కార్యదర్శి మురళీ లేఖ పంపించారు. ఈ కవి సమ్మేళనంలో తెలుగుభాషాప్రాచుర్యం,ప్రాముఖ్యతను తెలిపే కవితలను పఠించనున్నట్లు ప్రభాకర్ తెలిపారు.
Advertisement
Advertisement