నిజనిర్ధారణ కమిటీ నియామకం | inquiry committee appointed | Sakshi
Sakshi News home page

నిజనిర్ధారణ కమిటీ నియామకం

Apr 30 2017 12:12 AM | Updated on Sep 5 2017 9:59 AM

రాయలసీమ వర్సిటీలో కీలకమైన రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై విచారణకు వీసీ వై. నరసింహులు త్రిసభ్య కమిటీని నియమించారు.

కర్నూలు(ఆర్‌యూ)  : రాయలసీమ వర్సిటీలో కీలకమైన రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై విచారణకు వీసీ వై. నరసింహులు  త్రిసభ్య కమిటీని నియమించారు. ఎస్‌కే యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, ఆర్‌యూ నుంచి ఈసీ మెంబర్లు ప్రొఫెసర్‌ జి.టి.నాయుడు, ప్రొఫెసర్‌ కె.సంజీవరాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. వీరు విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక అందించనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement