ఎంసెట్‌–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం | IF Cancel Mcet..We protest | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం

Jul 29 2016 12:49 AM | Updated on Sep 4 2017 6:46 AM

అచ్చంపేట రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి బాలగౌడ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్‌–2ను రద్దు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 అచ్చంపేట రూరల్‌:  తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి బాలగౌడ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్‌–2ను రద్దు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌–2లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మల్లేష్, రాజు, శివ, కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement