ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌ | icet ends peaceful | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

May 3 2017 12:18 AM | Updated on Sep 5 2017 10:13 AM

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

ఐసెట్‌–2017 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు(సిటీ) : ఐసెట్‌–2017 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొంతమంది అభ్యర్థులు  గందరగోళానికి గురయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్‌ సెషన్‌ వారీగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరులలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4,759 మంది విద్యార్థులకు గాను 4,335 మంది హాజరయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement