'జగన్‌తోనే ఉంటా' | i don't leave ysrcp says mla adimulapu suresh | Sakshi
Sakshi News home page

'జగన్‌తోనే ఉంటా'

Feb 25 2016 9:04 AM | Updated on Jul 25 2018 4:07 PM

'జగన్‌తోనే ఉంటా' - Sakshi

'జగన్‌తోనే ఉంటా'

పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ 
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. కొన్ని చానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని, తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఉద్ఘాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement