'జగన్‌తోనే ఉంటా' | i don't leave ysrcp says mla adimulapu suresh | Sakshi
Sakshi News home page

'జగన్‌తోనే ఉంటా'

Feb 25 2016 9:04 AM | Updated on Jul 25 2018 4:07 PM

'జగన్‌తోనే ఉంటా' - Sakshi

'జగన్‌తోనే ఉంటా'

పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ 
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. కొన్ని చానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని, తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఉద్ఘాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement