తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Aug 26 2016 7:23 AM | Updated on Sep 4 2017 11:01 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ఉట్లోత్సవం నిర్వహిస్తున్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి శుక్రవారం ఉదయం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ఉట్లోత్సవం నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement