తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Jun 6 2016 8:21 AM | Updated on Sep 4 2017 1:50 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement