కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం మొత్తం 31 కంపార్ట్మెట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.