తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | heavy devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

May 16 2016 8:34 AM | Updated on Sep 4 2017 12:14 AM

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఉదయం మొత్తం 31 కంపార్ట్‌మెట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement