వ్యాపారి ఇంట్లో భారీ చోరీ | gold and money stolen at businessman home in kurnool town | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

Oct 23 2016 1:45 PM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

కర్నూలు: జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి ఉన్న బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆ వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యాపారి ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడి 100 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 లక్షల నగదును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement