లెక్చరర్ వేధింపులకు విద్యార్థిని బలి | girl student commits suicide due to lecturer harassment | Sakshi
Sakshi News home page

లెక్చరర్ వేధింపులకు విద్యార్థిని బలి

Sep 3 2015 8:15 PM | Updated on Nov 9 2018 5:02 PM

లెక్చరర్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

నల్లగొండ: లెక్చరర్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతన్నవిద్యార్థిని భవానీ గత రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.  కళాశాల లెక్చరర్ శ్రీనివాస్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. 

 

విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ తమకు ఇంట్లో దొరికినట్లు బంధువులు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుట విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. వేధింపులకు పాల్పడిన లెక్చరర్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement