రాతిలో దాగి.. | ganesha in stone | Sakshi
Sakshi News home page

రాతిలో దాగి..

Sep 6 2016 11:26 PM | Updated on Jun 4 2019 5:16 PM

రాతిలో దాగి.. - Sakshi

రాతిలో దాగి..

మిర్యాలడూడ ఓడపల్లి కాలువలో దొరికిన రాతి గణపతి ప్రతిమను సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టించారు

రాజేంద్రనగర్‌: మిర్యాలడూడ ఓడపల్లి కాలువలో దొరికిన రాతి గణపతి ప్రతిమను సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టించారు. గణనాథుడి రూపంలో ఈ రాయిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌ గుర్తించారు. ఈ ప్రతిమను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement