ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం | Fire accident at fertilizer shop | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం

Feb 18 2017 8:25 AM | Updated on Oct 1 2018 6:38 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమల ఎరువుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి రెండు ఫైరింజిన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement