ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం సోమవారం జరిగింది. ఎస్సై 2 వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో తన తల్లితో కలిసి నివాసముంటున్న మడె రాంచందర్(45) తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామంలో మూడు ఎకరాల మిరప తోట, రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేశాడు.


