అంతర్జాతీయ సదస్సుకు హరిప్రసాద్‌ | Dr. Hariprasad selected to international seminar | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సుకు హరిప్రసాద్‌

Jul 21 2016 12:04 PM | Updated on Aug 21 2018 9:00 PM

పోలెండ్‌ దేశంలోని పోప్‌నాన్‌లో ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు ప్రపంచ రాజనీతి శాస్త్ర సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.హరిప్రసాద్‌ ఎంపికయ్యారు.


కేయూ క్యాంపస్‌ : పోలెండ్‌ దేశంలోని పోప్‌నాన్‌లో ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు ప్రపంచ రాజనీతి శాస్త్ర సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.హరిప్రసాద్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సదస్సులో ‘పంచాయతీరాజ్‌ సిస్టమ్‌ అండ్‌ డెమోక్రటిక్‌ డిసెంట్రలైజేషన్‌ ఇన్‌ ఇండియా’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించనున్నారు. ‘ప్రపంచంలో–అసమానతలు’ అంశంపై పోప్‌నాన్‌లో సదస్సు జరుగుతున్నట్లు హరిప్రసాద్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement