చిలుకూరులో భక్తుల సందడి | devotees rush at chilukuru | Sakshi
Sakshi News home page

చిలుకూరులో భక్తుల సందడి

Apr 3 2016 7:50 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

మెయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. బాలాజీ దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు ఉదయం 6 గంటల నుంచే క్యూలు కట్టారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులను గర్భగుడిలోకి అనుమతించకుండా మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రదక్షణలు చేసి స్వామిని దర్శించుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement