'విభజన హామీలపై బీజేపీ దొంగాట' | ch ayyanna patrudu takes on bjp government | Sakshi
Sakshi News home page

'విభజన హామీలపై బీజేపీ దొంగాట'

May 22 2016 12:16 PM | Updated on Mar 29 2019 9:04 PM

విభజన హామీలపై బీజేపీ దొంగాట ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

విశాఖపట్నం : విభజన హామీలపై బీజేపీ దొంగాట ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆదివారం విశాఖపట్నం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహనాడు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను కేంద్రమే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement