ఏలూరు (ఆర్ఆర్పేట) : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం స్థానిక టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు 30 శాతం బెనిఫిట్ ఇవ్వాలని, సంస్థ ఉద్యోగుల పట్ల పక్షపాత ధోరణి విడనాడాలని, ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చింతా ప్రసాద్, బి.రాజశేఖర్, ఎం.నారాయణరావు, జేవీ లక్ష్మీనారాయణ, పి.పుల్లారావు, బి.విక్టర్బాబు, ఆర్.రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వేతన సవరణకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల డిమాండ్
Published Tue, Jul 25 2017 9:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement