'శ్రీవారి సన్నిధిలో ఆధార్ తప్పనిసరి’ | aadhar must at venkateswara darshanam in tirumala | Sakshi
Sakshi News home page

'శ్రీవారి సన్నిధిలో ఆధార్ తప్పనిసరి’

Jul 18 2016 3:34 PM | Updated on Apr 3 2019 9:21 PM

'శ్రీవారి సన్నిధిలో ఆధార్ తప్పనిసరి’ - Sakshi

'శ్రీవారి సన్నిధిలో ఆధార్ తప్పనిసరి’

శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు.

తిరుమల: శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. దీంతో పాటు బూందీపోటులో ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్యకు శుద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. శ్రీవారి కానుకల లెక్కింపునకు అధునాతన కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement