శ్రీకాకుళం జిల్లా హిర మండలం తుంగతంపర గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి గుణుపూరు శ్రీను(30) అనే యువకుడు మృతిచెందాడు.
శ్రీకాకుళం జిల్లా హిర మండలం తుంగతంపర గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి గుణుపూరు శ్రీను(30) అనే యువకుడు మృతిచెందాడు. శ్రీను పొలం పనులు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. చెట్టు నీడన సేద దీరుతుండగా పిడిగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు.