అతిసారతో 75 మందికి అస్వస్థత | 75 people affected diarrhea in rangareddy district | Sakshi
Sakshi News home page

అతిసారతో 75 మందికి అస్వస్థత

Aug 26 2015 4:59 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని గొల్లచెరువు గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని 75 మంది అతిసార బారిన పడ్డారు.

తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని గొల్లచెరువు గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని 75 మంది అతిసార బారిన పడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడ మంచాలు లేక ఓ మంచంపై ఇద్దరు రోగులను పడుకోపెట్టి వైద్యం అందిస్తున్నారు. దాంతో రోగులు తీవ్ర అసౌక్యం చెందుతున్నారు. అతిసార ప్రబలినా ... అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో... రోగుల కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement