
271 జీఓ రద్దు చేయాలి
రైతులకు భూమిపై గల యాజమాన్యపు హక్కులను హరించే 271 జీఓను నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), నీటి పంపిణీ సంఘాల రాష్ట్ర మాజీ కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడారు.
- 3, 4 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద రైతుల ధర్నాలు