250 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక | Sakshi
Sakshi News home page

250 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక

Published Fri, Jul 8 2016 3:50 PM

250 people joined in TRS

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Advertisement
Advertisement