అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు | YSRCP NRIs meet at Hartford CT in support of Samaikhya Shankaravam | Sakshi
Sakshi News home page

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు

Sep 10 2013 4:48 PM | Updated on May 29 2018 3:29 PM

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు - Sakshi

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు

అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు.

హార్ట్ఫోర్డ్ సిటి: అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు.  రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని  వారు కోరారు.

 రత్నాకర్.పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణ మోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్ బాబు, జితేంద్ర రెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహన్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురేష్ రెడ్డి, భక్తియార్ ఖాన్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement