'రాజధాని మాస్టర్‌ప్లాన్‌' సదస్సును అడ్డకున్న రైతులు | Captial masterplan summit stopped by Tulluer farmers | Sakshi
Sakshi News home page

'రాజధాని మాస్టర్‌ప్లాన్‌' సదస్సును అడ్డకున్న రైతులు

Jan 21 2016 10:54 AM | Updated on Aug 14 2018 3:30 PM

గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును తుళ్లూరు రైతులు అడ్డుకున్నారు.

హామీలు నెరవేర్చేవరకు సదస్సు జరపడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం మోసం చేస్తారంటూ అధికారులను రైతులు నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement