'రాజధాని మాస్టర్‌ప్లాన్‌' సదస్సును అడ్డకున్న రైతులు | Sakshi
Sakshi News home page

'రాజధాని మాస్టర్‌ప్లాన్‌' సదస్సును అడ్డకున్న రైతులు

Published Thu, Jan 21 2016 10:54 AM

Captial masterplan summit stopped by Tulluer farmers

గుంటూరు: గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును తుళ్లూరు రైతులు అడ్డుకున్నారు.

హామీలు నెరవేర్చేవరకు సదస్సు జరపడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం మోసం చేస్తారంటూ అధికారులను రైతులు నిలదీశారు.

Advertisement
Advertisement