భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం | pressure bombs found in jayashankar bhupalpally district | Sakshi
Sakshi News home page

భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం

Nov 6 2017 11:03 AM | Updated on Oct 8 2018 8:37 PM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి.

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులే ఈ ఘతుకానికి పాల్పడి ఉంటరాని అనుమానిస్తున్నారు. రహదారిలో ప్రెషర్‌ బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో.. బాంబు స్క్వాడ్‌ సాయంతో వాటిని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement