ఎమ్మెల్యే కాల్చివేత, వినాయక నిమజ్జనం ఇవే నేటి టాప్‌ న్యూస్‌ | News Roundup 23 September 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

Sep 23 2018 6:26 PM | Updated on Oct 17 2018 4:54 PM

News Roundup 23 September 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత

గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి

వైఎస్సార్‌సీపీలో చేరిన రిటైర్డ్‌ డీఐజీ

ఒక్కడే కానీ మూడు గెటప్స్‌

ఆసియాకప్‌ : పాక్‌దే బ్యాటింగ్‌​​​​​​​

​​​​​​​
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement