ఫ్రెండ్స్‌ పార్టీ: నర్సంపేటలో దారుణం.. | Fight Between Friends Kills Army Jawan | Sakshi
Sakshi News home page

నర్సంపేటలో దారుణం..

Oct 20 2019 10:20 AM | Updated on Oct 20 2019 12:45 PM

Fight Between Friends Kills Army Jawan - Sakshi

సాక్షి, వరంగల్‌: నర్సంపేటలో దారుణం జరిగింది .. స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది.  రాత్రి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన ప్రేమ్‌ కుమార్‌ను స్నేహితుడు దిలీప్‌ కత్తితో పొడిచి చంపాడు. దిలీప్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ప్రేమ్‌ కుమార్‌ ఆర్మీలో సేవలందిస్తున్నాడు .. సెలవుల్లో నర్సంపేటకు వచ్చిన ప్రేమ్‌ను తోటి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు.  స్నేహితుల మధ్య వచ్చిన గొడవలే మృతికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement