శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు | ​​heavy rush at tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Jan 28 2018 8:58 AM | Updated on Jun 2 2018 2:11 PM

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. స్వామివారిని శనివారం 82,660 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 2.26 కోట్లు వచ్చింది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి బిమిలేంద్ర నిధి శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement