వసూలుకు కఠిన చర్యలు తీసుకోవాలి...
పధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీలకు ఏఐబీఓసీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ) వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బ్యాంకింగ్ యూనియన్ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు రాసిన లేఖలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య(ఏఐబీఓసీ) ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా సంస్కరణలపరంగా చేపట్టే ఎలాంటి చర్యలైనా బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాలను పటిష్టపరిచే విధంగానే ఉండాలని కూడా సూచించింది.
బ్యాంకుల అధిపతులతో జనవరి 2,3 తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘జ్ఞాన్ సంగం’ సమావేశం నేపథ్యంలో ఏఐబీఓసీ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ముగింపులో ప్రధాని మోదీ బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను క్రిమినల్ నేరంగా పరిగణించడంతోపాటు.. ఇలాంటి రుణ ఎగవేతదారులకు వన్టైమ్ సెటిల్మెంట్ వర్తించకుండా చేయాలని ఏఐబీఓసీ తన లేఖలో పేర్కొంది. మొండిబకాయిల వసూళ్లను వేగవంతం చేయడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో రూ.2.5 లక్షల కోట్లను ఎన్పీఏలుగా ప్రకటిస్తే.. ఇందులో 65-70 శాతం బడా కార్పొరేట్ సంస్థలవేనని వివరించింది.
మొండిబకాయిల భరతం పట్టండి...
Published Mon, Dec 29 2014 12:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement