శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా వెంటనే కొలుకొని లాభాల్లో ట్రేడవుతున్నాయి
ముంబై: శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా వెంటనే కొలుకొని లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 39పాయింట్ల లాభంతో 27,245 దగ్గర, నిఫ్టీ 18పాయింట్ల 8,242 లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు చైనా మార్కెట్లు నష్టాలలో ట్రేడవుతున్నాయి.