- డిపాజిట్లు, డెట్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడి
- ఎగుడు దిగుడు మార్కెట్లో ఇంకాస్త అధికం
- పన్ను ప్రయోజనాలు కూడా అధికమే
- స్వల్పకాలిక ఇన్వెస్టర్లకి ఆర్బిట్రేజ్ ఫండ్లే ప్రత్యామ్నాయం
ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫండ్లు నష్టాలనందించటమనేది ఎక్కడో తప్ప జరగదు. మార్కెట్లు పడుతున్నా, పెరుగుతున్నా వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది కనక ఇవి లాభాలార్జించడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే మరీ ఈక్విటీ ఫండ్లలా మార్కెట్లు బాగున్నపుడు ఏడాదిలో 30 శాతం లాభాలివ్వటం... బాగులేనపుడు 30 శాతం నష్టాలివ్వటమనేది వీటిలో జరగదు. వీటిలో లాభాలొచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి పరిమితంగానే ఉంటాయి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. అందుకే... ఈ ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది కేవలం రూ.13,885 కోట్లుగా ఉన్న ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విలువ ఇప్పుడు రూ.27,000 కోట్లు దాటింది. అంటే దాదాపు రెట్టింపయింది. దీన్నిబట్టే వీటికున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్స్పై అవగాహన కల్పించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం..
ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొత్తవేమీ కావు. ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నవే. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలైతే అచ్చంగా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాయి కూడా. కాకపోతే వీటిపై రిటైల్ ఇన్వెస్టర్లకు అవగాహన మాత్రం తక్కువే ఉంది. గతేడాది డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను తగ్గించడం... వడ్డీరేట్లు కూడా తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆర్బిట్రేజ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ పథకాల కేసి చూస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండే ఈ ఫండ్లు... చాలా సందర్భాల్లో బ్యాంకు డిపాజిట్ల కంటే రెండుమూడు శాతం అధిక రాబడినే అందిస్తున్నాయి. ఇక బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్తో పోలిస్తే పన్ను భారం వీటిలో తక్కువ. ఈ ఆకర్షణలే వీటివైపు రిటైలర్లు మొగ్గేలా చేస్తున్నాయిపుడు.
ఎవరికి అనుకూలం..
స్వల్పకాలంలో బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి ఇవి అనుకూలమైనవని చెప్పొచ్చు. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల కాలపరిమితిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పన్ను ప్రయోజనాల కోసమైతే 12 నెలల వరకు వేచి చూడొచ్చు. అంతేకాని వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణించకూడదు.
పైసా పైసా.. అదే వీటి స్పెషల్!
Published Mon, Sep 14 2015 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement