చమురు వివాదాల పరిష్కారంలో ఒత్తిళ్లకు తలొగ్గం | Resolving disputes in the oil pressure down | Sakshi
Sakshi News home page

చమురు వివాదాల పరిష్కారంలో ఒత్తిళ్లకు తలొగ్గం

May 3 2016 1:47 AM | Updated on Sep 3 2017 11:16 PM

రిలయన్స్ కృష్ణ-గోదావరి (కేజీ)డీ-6 క్షేత్రం వంటి ఇతర చమురు వివాదాల పరిష్కారంలో ఎటువంటి ఒత్తిడులకు ప్రభుత్వం

ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: రిలయన్స్ కృష్ణ-గోదావరి (కేజీ)డీ-6 క్షేత్రం వంటి ఇతర చమురు వివాదాల పరిష్కారంలో ఎటువంటి ఒత్తిడులకు ప్రభుత్వం తలగ్గొదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రైవేటు చమురు కంపెనీలతో ఉన్న చమురు క్షేత్ర వివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఒత్తిడుల్ని ఎదుర్కొంటున్నదా అంటూ రాజ్యసభలో ఒక బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement