ఎంఎస్‌ఎంఈ రంగ వృద్ధికి ఐడియాలు ఇవ్వండి..

Nitin Gadkari Launches Portal for Innovative MSME Ideas - Sakshi

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌లో నమోదైన వ్యక్తులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్‌(ఆవిష్కరణలు), పరిశోధనలను అందించడం ద్వారా ఈ రంగ వృద్ధికి తోడ్పాటును ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబం« దించిన ప్రత్యేక ప్లాట్‌ఫాం ఎం ఎస్‌ఎంఈ బ్యాంక్‌ ఆఫ్‌ ఐడియాస్‌ను  కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top