
సాక్షి, ముంబై : దేశీయ కరెర్సీ రూపాయి ఫ్లాట్గా మొదలైంది. వరుస లాభాలతో పటిష్టంగా ఉన్న రుపీ మంగళవారం అప్రమత్త ధోరణిలో ట్రేడింగ్ను ఆరంభించింది.
సోమవారం నాటి ముగింపు 68.52 పొలిస్తే. 68.55 వద్ద మొదలైంది. ఫెడ్ సమావేశం నేడు ప్రారంభం కానున్ననేపథ్యంలో అమెరికా డాలరు బలహీనంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు బాగా పుంజుకున్నాయి.