మెజార్టీ లేని చోట అభ్యర్థిని ప్రకటించడంలో ఆంతర్యమేంటి?
సొంతింటి వ్యవహారంలా రాజధాని భూమిపూజ కార్యక్రమం
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం
సాక్షి, కర్నూలు : నీతికి నిజాయితీకి మారుపేరు.. అంటూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టరాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎస్వీ రెజెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను దమాషా పద్ధతిలో నిర్వహించాలంటున్న చంద్రబాబు మెజార్టీ లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం వెనుక ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంలేని చోట అభ్యర్థుల్ని నిలబెట్టడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అత్యధికంగా వైఎస్సార్సీపీ మద్ధతులో గెలిచిన వారేనని, వారిలో కొందర్ని ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారని విమర్శించారు. రాజధాని భూమిపూజకు శాసనసభ్యులకు సమాచారం ఇవ్వలేదని, రాజధాని అంటే ఆయన సొంతింటి వ్యవహారం కాదని ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం నేత రాజావిష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేరే పార్టీకి ఓటేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు వైఎస్సార్సీపీకి రుణం తీ ర్చుకునే అవకాశం వచ్చిందని కర్నూలు ఎమ్మె ల్యే ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. పార్టీ తరపున గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థికి కాకుండా వేరొక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి విషయంలో ప్రజాస్వామ్య బద్ధంగా జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించాకే అధినేత జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటేశ్వరరెడ్డిని ప్రకటించారని చెప్పారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఏకంగా రూ. 90 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడిన టీడీపీ నాయకులు జిల్లాలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారోనన్న అనుమానాలున్నాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరుతామన్నారు.
- ఎస్వీ మోహన్రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టొద్దు
Published Mon, Jun 8 2015 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement