నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ | YS Jaganmohan Reddy And KCR Meeting On 13-01-2020 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

Jan 13 2020 3:10 AM | Updated on Jan 13 2020 7:52 AM

YS Jaganmohan Reddy And KCR Meeting On 13-01-2020 - Sakshi

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement