గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy unveiled Gottipati narasaiah Statue at yaddanapudi | Sakshi
Sakshi News home page

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Dec 11 2014 12:41 PM | Updated on Jul 25 2018 4:07 PM

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ - Sakshi

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

యద్దనపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా నరసయ్య విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ను చూసేందుకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement