వినాయక మండపం వద్ద విషాదం | Youth dies of electrocution | Sakshi
Sakshi News home page

వినాయక మండపం వద్ద విషాదం

Sep 25 2015 6:36 PM | Updated on Sep 3 2017 9:58 AM

వినాయక మండపం వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

గాజువాక (విశాఖపట్నం) : వినాయక మండపం వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని పాత గాజువాక ప్రాంతంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. డ్రైవర్స్ కాలనీకి చెందిన సాయి(20) మండపం వద్ద పూజకు వెళ్లగా కరెంట్‌ షాక్ తగిలింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement