విద్యుద్ఘాతంతో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో మహిళ మృతి

Feb 12 2016 11:31 AM | Updated on Sep 5 2018 2:26 PM

అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో భూలక్ష్మి(50) అనే మహిళ మృతిచెందింది.

అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో భూలక్ష్మి(50) అనే మహిళ మృతిచెందింది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. భూలక్ష్మి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement