సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన | Villagers oppose Reliance cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన

Jul 29 2015 1:28 PM | Updated on Sep 3 2017 6:24 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బొబ్బిలి(విజయనగరం): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక 14వ, 23వ వార్డుల్లో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ టవర్లను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి పోలీసులు సెక్షన్ 30 విధించారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఆందోళనలు చేయరాదని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలతో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement