రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు | vigilance raids on Rice mills | Sakshi
Sakshi News home page

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు

Jan 19 2016 11:10 AM | Updated on Sep 3 2017 3:55 PM

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు

తూర్పుగోదావరి జిల్లా రావులపాళెం గ్రామంలోని భవానీ రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాళెం గ్రామంలోని భవానీ రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాగా రూ.1.50కోట్ల మేర లెక్కలు చూపని బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు సోమవారం అర్థరాత్రి గోపాలపురం చేరుకున్న అధికారులు మిల్లును తెరిపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు సాయంత్రందాకా కొనసాగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement