అధికారుల తనిఖీలు: 1జేసీబీ, 2టిప్పర్‌లు సీజ్ | Vehicles used for illegal quarrying seized | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు: 1జేసీబీ, 2టిప్పర్‌లు సీజ్

May 7 2015 11:01 AM | Updated on Sep 3 2017 1:36 AM

చారిత్రక చెరువులోంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు:  చారిత్రక చెరువులోంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో గురువారం ఉదయం జరిగింది.

గ్రామానికి చెందిన రాజావారి చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్(ఎర్రమట్టి) తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. 1జేసీబీ, 2టిప్పర్‌లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement