చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ | US Representatives Met with Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ

Apr 20 2015 10:14 AM | Updated on Apr 4 2019 5:12 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది.

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది.  భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు మంగళవారం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐఏఎస్ల శిక్షణా తరగతుల క్లాసులో ఆయన ప్రసంగించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement