చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ | US Representatives Met with Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ

Apr 20 2015 10:14 AM | Updated on Apr 4 2019 5:12 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది.

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది.  భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు మంగళవారం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐఏఎస్ల శిక్షణా తరగతుల క్లాసులో ఆయన ప్రసంగించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement