విశాఖలో కిడ్నాపైన యువతులు క్షేమం | two kidnapped girls found in kerala | Sakshi
Sakshi News home page

విశాఖలో కిడ్నాపైన యువతులు క్షేమం

Aug 6 2015 2:27 PM | Updated on Aug 21 2018 5:51 PM

విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు. వివరాలు.. విశాఖకు చెందిన ఇద్దరు యువతులను గత నెల 31న సింహాద్రి గిరిప్రదర్శనలో నజీబ్‌నాథ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి కేరళ తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమై కేరళలో యువతులను బుధవారం పట్టుకున్నారు. అక్కడి నుంచి గురువారం వారిని తీసుకు వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement