
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. రూ. 100, 500ల గదులు భక్తులకు సులభంగా లభిస్తు న్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీగా లేవు,
రూ.50 గదులు - ఖాళీగా లేవు,
రూ.100 గదులు - 39 ఖాళీ,
రూ.500 గదులు - 25 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 208 ఖాళీ,
సహస్ర దీపాలంకరణసేవ - 214 ఖాళీ,
వసంతోత్సవం - 182 ఖాళీగా ఉన్నాయి.