ప్రైవేటు బస్సు, లారీ ఢీ | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు, లారీ ఢీ

Published Sun, May 28 2017 6:43 AM

Travels bus rammed into lorry, one dies

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెంటపాడు మండలంలోని ఆలంపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement